గిరిజన దర్బార్కు అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలి

G Rajashekar
By -
0

 


భద్రాచలం: ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


 జనవరి 26 సోమవారం ఐటిడిఏ కార్యాలయంలో నిర్వహిం చనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆదివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజనులు వారి వారి సమస్య లకు సంబంధించిన అంశాలపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదును అందజేయాలని ఆయన తెలుపుతూ సంబంధిత యూనిట్ అధికారులు ఉదయం 10.30 గంటల కు ఐటీడీఏ సమావేశ మందిరంలో హాజరుకావాలని ఆయన పేర్కొన్నారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)