ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
జాతీయ రక్షణ నిధికి తెలంగాణ నేతలు విరాళం ఇచ్చారు.
నెల వేతనాన్ని ఇవ్వాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
ఈ మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో డిప్యూటీ సీఎం భట్టి చర్చించారు.
దీంతో నేతలంతా నెల జీతాన్ని విరాళంగా ప్రకటించనున్నారు.
ఇది కూడా చదవండి...
మణుగూరు : విషాదం వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య
إرسال تعليق