తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకపోతే రాసిచ్చిన ఆస్తి వెనక్కి తీసుకోవచ్చు

encounterbulletnews
By -
0

 *తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకపోతే రాసిచ్చిన ఆస్తి వెనక్కి తీసుకోవచ్చు!

ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ ;

వయసు మీదపడిన తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకపోతే వారికి రాసిచ్చిన ఆస్తి వెనక్కి తీసుకోవచ్చు. ఈమేరకు సబ్ రిజిస్ట్రార్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2007 సీనియర్ సిటిజన్ల చట్టం ప్రకారం తమను పిల్లలు సరిగా చూసుకోవట్లేదని తల్లిదండ్రులు ట్రైబ్యునల్ అధికారిగా ఉండే RDOకు ఫిర్యాదు చేయవచ్చు. విచారణలో నిజమని తేలితే RDO ఇచ్చే ఆదేశాల ఆధారంగా సబ్ రిజిస్ట్రార్లు ఆస్తి డాక్యుమెంట్లను రద్దు చేస్తారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)