మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
వ్యక్తి ఉరివేసుకున్న ఘటన మణుగూరు మండలం చిక్కుడు గుంట గ్రామంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కమ్మిశెట్టి సురేష్ అనే వేక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నడు.
ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్సై రంజిత్..
ఇది కూడా చదవండి...ఉచిత బస్సు ప్రయాణం.. RTC కీలక ప్రకటన..
బ్రేకింగ్ న్యూస్🔥🔥🔥 పేకాట రాయుళ్ళ అరెస్ట్ మూడు లక్షల నగదు స్వాధీనం
💥 బ్రేకింగ్ న్యూస్ 💥 5 కేజీల గంజాయి తరలిస్తున్న వ్యక్తులు అరెస్ట్
కామెంట్ను పోస్ట్ చేయండి