పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
పినపాక మండలం జగ్గారం పంచాయతీ వెంకటేశ్వరపురం ప్రధాన రహదారి కూడలిలో ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో మండలంలోని వెంకటేశ్వరపురం గ్రామానికి చెందిన పొనగంటి సమ్మయ్యకు తీవ్ర గాయాలు కాగా హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

إرسال تعليق