ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్
నిన్న అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సుర్ & ఎయిర్ ఇండియా కేబిన్ క్రూ రోష్ని రాజేంద్ర కూడా మరణించారు. ఈ ప్రమాదం లో మొత్తం అహ్మదాబాద్లోని కాలేజీ హాస్టల్లోకి ఎయిర్ ఇండియా డ్రీమ్లైనర్ కూలి 240 మందికి పైగా మృతి చెందడం దురదృష్టకరం.
కామెంట్ను పోస్ట్ చేయండి