హోమ్ తీవ్ర విషాదం...పాము కాటేసి బాలుడు మృతి byRajashekar news update —జూన్ 16, 2025 0 మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్:పాము కాటుకు కి గురై బాలుడు మృతి చెందిన ఘటన మణుగూరు మండలంలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే...మణుగూరు : గుట్ట మల్లారంలో పాము కాటుకు అఖిల్ అనే బాలుడు (10) మృతి... పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది....
కామెంట్ను పోస్ట్ చేయండి