ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ ప్రతినిధి:
2023 సంవత్సరంలో భూకంపం వచ్చి తీవ్రంగా నష్టపోయిన టర్కీ దేశానికి ఇండియన్ ఆర్మీని పంపి ఆపరేషన్ దోస్త్ పేరిట b 8,45,590 డాలర్ల విలువైన సామగ్రి దేశం అందించి రక్షణ చర్యలు చేసి ఎంతో సహాయం అందించింది
ఆపదలో సహాయం చేసిన మిత్రుడిని మరిచిన టర్కీ దేశాధినేతలు నీతి మాలిన చర్యలకు పాల్పడి మిత్రద్రోహం చేసారు.
గురువారం భారత్ మీద దాడి చేయడానికి పాకిస్తాన్కు 400 డ్రోన్లు యుద్ధ సామాగ్రి అందించారు.
భారత్ పై దాడిలో బాగంగా పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు అన్నీ టర్కీ/తుర్కియే దేశానికి చెందినవిగా ఇండియన్ ఆర్మీ గుర్తించారు.
ఇది కూడా చదవండి...Big breaking news: భద్రాచలం చెక్పోస్ట్ వద్ద 29 కేజీల గంజాయి పట్టివేత..
మణుగూరు : విషాదం వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య
బ్రేకింగ్ న్యూస్🔥🔥🔥 పేకాట రాయుళ్ళ అరెస్ట్ మూడు లక్షల నగదు స్వాధీనం
కామెంట్ను పోస్ట్ చేయండి