మావోయిస్టు పార్టీ సంచలన లేఖ

 



 ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్: 


ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న వేళ మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.


 ఆరు నెలల పాటు కాల్పుల విరమణను పాటించనున్నట్లు ప్రకటించింది. 


ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖను విడుదల చేసింది. 


ప్రభుత్వంతో మావోయిస్టులు శాంతిచర్చలు జరపాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో సానుకూల వాతావరణం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.


ఇది కూడా చదవండి...ఇందిరమ్మ కమిటీ సభ్యులు,అధికారులు పేదల నోట్లో మట్టి కొడుతున్నారు

Post a Comment

కొత్తది పాతది