పినపాక: వాహన తనిఖీలు నిర్వహించిన సీఐ

 



పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


పినపాక   మండలం    ఏడూళ్ళ బయ్యారం    క్రాస్    రోడ్    నందు శుక్రవారం    రాత్రి    స్థానిక    సిఐ వెంకటేశ్వరరావు    వాహన తనిఖీలు    నిర్వహించారు.    ప్రతీ వాహనాన్ని    ఆపి   క్షుణ్ణంగా పరిశీలించారు.    ఈ    సందర్భంగా వారు    మాట్లాడుతూ....   ప్రతీ ఒక్కరూ   వాహనాల    ధృవీకరణ పత్రాలు    కలిగి  ఉండాలన్నారు. ద్విచక్ర    వాహనదారులు    హెల్మెట్ తప్పక    ధరించాలన్నారు. ఆకతాయిలు     అధిక వేగం   తో వాహనాలు    నడిపితే    చర్యలు తప్పవాన్నారు. 

ఈ    కార్యక్రమంలో    పోలీస్ సిబ్బంది   పాల్గొన్నారు.

Post a Comment

కొత్తది పాతది