పినపాక, ఎన్ కౌంటర్ బులెట్:
మణుగూరు లోని 600డి ఐ పైప్లైన్ పగలడంతో ఈరోజు పినపాక మండలం లోని అన్నీ గ్రామాలకు మిషన్ భగీరథ త్రాగు నీరు నిలిపైవేయడం జరిగింది అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
కావున ప్రజలు అసౌకర్యానికి గురికావద్దని పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయన్నారు.
కామెంట్ను పోస్ట్ చేయండి