బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ రేంజర్

 భద్రాద్రికొత్తగూడెం,ఇల్లందు : ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ 

ఇల్లందు మండలం కొమరారం ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో ఏసీబీ దాడులు


ఓ వ్యక్తి నుండి 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన రేంజర్ ఉదయ్ కిరణ్, బీట్ ఆఫీసర్ నునావత్ హరిలాల్

ఫారెస్ట్ భూమి నుండి గ్రావెల్ తోలుకునేందుకు ఓ వ్యక్తిని 30 వేల రూపాయలు డిమాండ్ చేయగా ఏసీబీని ఆశ్రయించిన కాంట్రాక్టర్ .

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment

أحدث أقدم