హోమ్ భద్రాద్రి: 11 ఇసుక లారీలు సీజ్- byRajashekar news update —జనవరి 28, 2025 0 పాల్వంచ ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఇసుక ర్యాంపుల నుండి ఓవర్ లోడ్ తో వెళుతున్న 11 లారీలను ఆర్టిఏ చెక్ పోస్ట్ వద్ద విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. వాటిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
కామెంట్ను పోస్ట్ చేయండి