కరకగూడెం మండలంలో పర్యటించిన ఐటీడీఏ పీవో రాహుల్

ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ బి రాహుల్ నేడు కరకగూడెం మండలంలో పర్యటించారు. అందులో భాగంగా చిరుమల్ల ఆశ్రమ పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనంతరం భోజనశాలకు వెళ్ళి . హాస్టల్లో, పాఠశాల రిజిస్టర్ లను పరిశీలించారు. హాస్టల్ కి ఫ్యాబ్రికేషన్ డైనింగ్ హాల్ నిర్మాణం కోసం 20 లక్షల రూపాయలు కేటాయిస్తామని తెలిపారు. అనంతరం ఆరెం వారి గుంపులో ఉన్న ఎంపీపిఎస్ పాఠశాలను సందర్శించారు.


పినపాక యువకుడికి ప్రశంసా పత్రం 


Post a Comment

కొత్తది పాతది