అశ్వాపురం మండలంలో విషాదం.. యువకుడు ఆత్మహత్య

 


EB NEWS/ అశ్వాపురం:

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,  అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ సున్ను జయంత్ (22) వ్యవసాయ పొలంలోని చెట్టుకు ఉరి వేసుకుని మృతిచెందినట్లు సమాచారం.ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment

కొత్తది పాతది