ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
ఈ దీపావళికి రికార్డు సృష్టించడానికి యూపీలోని అయోధ్య రామాలయం సిద్ధం కానుంది.
సరయూ నది ఒడ్డున ఉన్న 56 ఘాట్లను ఏకంగా 28 లక్షల దీపాలతో వెలిగించాలని నిర్ణయించారు. గిన్నిస్ ప్రపంచ రికార్డును బ్రేక్ చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
సీఎం యోగి నేతృత్వంలో జరిగే ఈ వేడుక భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేసేలా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
إرسال تعليق