💥 బిగ్ బ్రేకింగ్ న్యూస్ 💥ఎన్‌కౌంటర్‌.. మావోయిస్టు అగ్రనేత హతం



 ఛత్తీస్‌గఢ్, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుల సంఖ్య 28కి చేరింది. 


ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతిచెందాడు. 


 *ఆయనపై రూ.కోటిన్నర రివార్డు ఉందని పోలీసులు తెలిపారు.* 


శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేశవరావు పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో ఒకరు. గెరిల్లా పోరాట వ్యూహకర్తగా పేరుంది. 


 అలిపిరిలో చంద్రబాబుపై దాడి కేసులో సూత్రధారి.


ఇవి కూడా చదవండి...పది మంది పేకాట రాయుళ్ల అరెస్ట్


కానిస్టేబుల్ వేధింపులకు వివాహిత ఆత్మహత్య


బ్రేకింగ్ న్యూస్: జూలై లో స్థానిక సంస్థ ఎన్నికలు

Post a Comment

أحدث أقدم