ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టులు మృతి

 


భూపాలపట్నం, మద్దేడు ప్రాంతాల్లో ఆపరేషన్ చేపట్టిన క్రమంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు 


ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి ఇందులో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు సమాచారం


ఘటనాస్థలిలో పెద్దఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు..

Post a Comment

కొత్తది పాతది