💥 బ్రేకింగ్ న్యూస్ 💥 5 కేజీల గంజాయి తరలిస్తున్న వ్యక్తులు అరెస్ట్

 

 


  భద్రాచలం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:



భద్రాద్రి కొత్తగూడెం, భద్రాచలం నుంచి అశ్వారావుపేట మండలానికి మోటార్ సైకిళ్లపై గంజాయి తరలిస్తున్న ఏడుగురు వ్యక్తులను గురువారం అశ్వారావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


గంజాయి తరలిస్తున్నారనే విశ్వసనీయమైన సమాచారం మేరకు వారిని పట్టుకున్నట్టు తెలిపారు. 


నిందితుల వద్ద నుంచి 5 కేజీల గంజాయి, 3 బైకులు, 6 ఫోన్‌లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ నాగరాజు తెలిపారు.


ఇది కూడా చదవండి...  🔥 బ్రేకింగ్ న్యూస్ 🔥మందుపాతర పేలి ముగ్గురు పోలీసులు మృతి


ఇందిరమ్మ కమిటీ సభ్యులు,అధికారులు పేదల నోట్లో మట్టి కొడుతున్నారు

Post a Comment

కొత్తది పాతది