పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్.
పినపాక మండలం లోని వలస ఆదివాసి గ్రామమైన ఉమేష్ చంద్ర నగర్ను ఈ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్పి సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి... BREAKING NEWS యాక్సిడెంట్.... వ్యక్తికి తీవ్ర గాయాలు
إرسال تعليق