ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
కరకగూడెంలో ఎస్సై రాజేందర్ భద్రాద్రి.. టేకులపల్లి కి బదిలీ అయ్యారు. ఇంత కాలం కరకగూడెం ప్రజలకు నిస్వార్థంతో,అందరికీ సమ న్యాయం చేసారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన స్థానంలో భద్రాచలంలో పనిచేసిన ఎస్సై పీవీ నాగేశ్వరరావు కరకగూడానికి ట్రాన్స్ఫర్ అయ్యారు.
కామెంట్ను పోస్ట్ చేయండి