బిగ్ బ్రేకింగ్ న్యూస్.... 1 లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ....ఏసీబీకి చిక్కిన సీఐ

 



ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్: 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు కొద్దిసేపటి క్రితం దాడులు నిర్వహించారు. 


మణుగూర్ Ci సతీష్ పై Acb ట్రాప్ ..


ఓ Tv విలేకరి ద్వారా -1 లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడినట్లు సమాచారం..


ఖమ్మం Acb Dsp Y రమేష్ సారథ్యంలో స్ట్రింగ్ ఆపరేషన్..



 పట్టుబడ్డ బిగ్ టీవీ రిపోర్టర్ గోపి తో పాటు సీఐ సతీష్ కుమార్...


పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది...



ఇది కూడా చదవండి...

భద్రాద్రి: ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్... ఘోర రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి

అద్భుతం..  మోటర్ లేకుండానే బోర్ నీళ్లు వస్తున్నాయి?


గ్రేట్... టీం శివంగి’.. రాష్ట్రంలో తొలిసారి రంగంలోకి మహిళా కమాండోల బృందం..!









Post a Comment

కొత్తది పాతది