ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో తొమ్మిది మంది మావోయిస్టులు లొంగిపోయారు. భద్రతాబలగాల ఎదుట ఇద్దరు మహిళలు, ఏడుగురు పురుషులు లొంగిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. లొంగిపోయిన తొమ్మిది మంది మీద కలిపి మొత్తం రూ.43లక్షల రివార్డు ఉందని పోలీసులు పేర్కొన్నారు.
