కేరళలో భయంకరమైన వైరస్.. 20 మంది మృతి!

G Rajashekar
By -
0





 కేరళ, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


కేరళలో ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ (PAM) వ్యాధితో 20 మంది చనిపోయారు.


'బ్రెయిన్-ఈటింగ్ అమీబా'గా పిలిచే ఈ వ్యాధి 2025 నుంచి ఇప్పటివరకు 69 కేసులు నమోదు అయ్యాయి. 


చెరువులు, నదులు, సరైన క్లోరినేషన్ లేని స్విమ్మింగ్ పూల్స్ లో ఇది ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు. 


ఈ అమీబా కలుషితమైన నీటిలో స్నానం చేయడం లేదా ఈత కొట్టడం ద్వారా ముక్కు ద్వారా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుందని సమాచారం~





కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)