రూ. 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై



ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ ప్రతినిధి:


హైదరాబాద్ - జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో సౌండ్ పొల్యూషన్ కేసులో బ్యాండ్ బాజా వారి సామాగ్రి సీజ్ చేసిన పోలీసులు


అయితే బ్యాండ్ సామాగ్రి తిరిగి ఇచ్చేందుకు రూ. 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై శంకర్.


ఇది కూడా చదవండి...8 లీటర్ల నాటు సారా పట్టివేత

Post a Comment

కొత్తది పాతది