పదవ తరగతి పరీక్షల ఫలితాలు ఒక్క క్లిక్ తో తెలుసుకోండి...




TG, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:



సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 10 వ తరగతి ఫలితాలు విడుదల...

నేడు మధ్యాహ్నం 1:00 కి ఫలితాలు..   


 తెలంగాణ బోర్డు అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏప్రిల్ 30 తారీఖు మధ్యాహ్నం 1:00 కి తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది.

పరీక్ష ఫలితాల కోసం లింక్ ని క్లిక్ చేయండి https://bse.telangana.gov.in/

ఈ     సంవత్సరం     11,547    పాఠశాలల   నుండి      మొత్తం 5,09,403     మంది    విద్యార్థులు     పరీక్షలకు     నమోదు చేసుకున్నారు,    వీరిలో 2,58,895    మంది బాలురు    మరియు    2,50,508    మంది బాలికలు    ఉన్నారు.    పరీక్షలను    సజావుగా మరియు     నిష్పాక్షికంగా    నిర్వహించడానికి,    బోర్డు   2,650   మంది   చీఫ్ సూపరింటెండెంట్లు, 2,650    మంది డిపార్ట్‌మెంటల్     అధికారులు    మరియు 28,100    మంది    ఇన్విజిలేటర్లను నియమించింది. 









Post a Comment

కొత్తది పాతది