ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య

encounterbulletnews
By -
0

 ఉరి వేసుకుని ఆత్మహత్య 

కొత్తగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;

కొత్తగూడెం పట్టణ పరిధిలోని రామవరం వనందాస్ గడ్డ బస్తీలో విషాదం చోటు చేసుకుంది. ఇర్రి అవినాష్ (29 ) యువకుడు చెట్టుకి ఉరి వేసుకుని శుక్రవారం ఆత్మహత్య చేసుకునే మృతి చెందాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది . సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)