ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
అనారోగ్యంతో ఉన్నవారు బస్సు ఎక్కితే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు నించోలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
బస్సుల్లో అధిక రద్దీ ఉండడంవల్ల వికలాంగులు ప్రయాణాలు చేసే పరిస్థితి లేదని చెప్పాలి.
సీట్లు దొరకక మెట్ల మీద కూడా నించొని ప్రయాణాలు చేస్తున్నారు.
బస్సులో జనాల్ని చూస్తే వామ్మో అనాల్సిందే. కొన్ని సమయాలలో జనాల వల్ల టైం కు రావాల్సిన బస్సు రావట్లేదు.
ఈ పథకం వల్ల లాభం ఎంతో కానీ నానా ఇబ్బందులు పడుతున్నామని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
إرسال تعليق