యువతిని వెంబడించి కిడ్నాప్ చేసిన దుండగులు

 ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


మేడ్చల్ జిల్లా అంకుషాపూర్ గ్రామానికి చెందిన యువతిని వెంబడించి కారులో బలవంతంగా ఎక్కించుకుని వెళ్లిన దుండగులు


ఈ క్రమంలో అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చిన తల్లిదండ్రులు 


ఫిర్యాదును స్వీకరించి.. కిడ్నాప్ చేసిన యువతిని  హైదరాబాద్ - వరంగల్ హైవేపై భువనగిరి వైపు తీసుకెళ్లినట్లుగా ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు


ప్రస్తుతం యువతి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్న ప్రత్యేక బృందాలు


సమీప బంధువులే యువతిని అపహరించినట్లుగా భావిస్తున్న పోలీసులు

Post a Comment

కొత్తది పాతది