రాజకీయాలలోకి వేణు స్వామి
ప్రముఖ జ్యోతిష్కుడు నేను స్వామి రాజకీయాల్లోకి వస్తున్నట్లు సంచల ప్రకటన చేశారు. తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన రాజకీయ రంగ ప్రవేశం పై క్లారిటీ ఇచ్చారు. జైలుకు వెళ్లిన వారంతా సీఎం అయ్యారని తెలిపారు . ఇటీవల జరిగిన సంఘటన కారణంగా రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. 2028, 2029 ఎన్నికలలో పోటికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన ఏ పార్టీలో చేరుతారని స్పష్టత ఇవ్వలేదు
కామెంట్ను పోస్ట్ చేయండి