ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ హెడ్ కానిస్టేబుల్ మృతి

 ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. హెడ్‌కానిస్టేబుల్‌ మృతి

ఛత్తీస్‌గఢ్‌లో నారాయణ్‌పుర్‌ జిల్లాలో బుధవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ ఘటనలో హెడ్‌కానిస్టేబుల్‌ మృతి చెందాడు. ఈ ఘటనలో డీఆర్‌జీ హెడ్‌ కానిస్టేబుల్‌ బీరేంద్ర కుమార్‌ సోరి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.



Post a Comment

أحدث أقدم