విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం మృతి

 


మహారాష్ట్ర, ఎన్ కౌంటర్ బులెట్:


మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో కన్నుమూశారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ఆయన ఉదయం ముంబై నుంచి బారామతి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు మరో ముగ్గురు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు

Post a Comment

కొత్తది పాతది