ఐపీఎల్ ప్రారంభానికి కొన్ని గంటల ముందే 357 ఆన్లైన్ గేమ్స్‌ను బ్లాక్ చేసిన కేంద్రం..


ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

దేశమంతా ఐపీఎల్ ఫీవర్‌ మొదలైంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ ప్రారంభానికి కొన్ని గంటల ముందే 357 విదేశీ ఆన్లైన్ గేమ్స్‌ను సీజ్ చేసింది


అంతే కాదు 2400 బ్యాంక్ ఖాతాలు కూడా దీంతో లింక్ అయి ఉన్నాయి. వాటిని కూడా ఫ్రీజ్‌ చేసింది కేంద్రం 


ఈ గేమింగ్‌ ప్లాట్‌ఫారమ్స్‌ పన్ను ఎగ్గొట్టి, ఫేక్‌ బ్యాంకు ఖాతాను ఉపయోగిస్తున్నారు. ఇలాంటి మోసపూరిత గేమ్స్‌ వల్ల ఇండియన్ యూజర్స్ డబ్బులు కోల్పోకుండా ఉండడానికి కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది

Post a Comment

కొత్తది పాతది