*డెంగ్యూ కారణంగా మృతి చెందిన చిన్నారి గంజాయి శరణ్య గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు
మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు చెరువు ముందు సింగారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గంజాయి శంకర్ గారి కుమార్తె గంజాయి శరణ్య గారు కొన్ని రోజుల క్రితం డెంగ్యూ జ్వరంతో మృతి చెందినారు ఈ విషయం తెలుసుకున్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.శరణ్య నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు
ఈ యొక్క కార్యక్రమానికి మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ ,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
إرسال تعليق